Skip to main content

Posts

Short term recruitment contract scheme in army named Agnipath | Army JOBS | Read In Telugu And English Longuages

  Short-term recruitment contract scheme in army named Agnipath త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది .  ఈ పథకానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ సమావేశం 2022 జూన్ 14 న ఆమోదముద్ర వేసింది . నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు . ఈ పథకం కింద మొదటి జట్టులో 45,000 మందిని ఎంపిక చేస్తారు .17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులైన వారిని ఈ పథకం కింద చేర్చుకుంటారు . సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా ఈ పథకానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్ని ( బ్యాచ్కు 25 % మంది చొప్పున శాశ్వత కమిషన్లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు .  LATEST GOVERNMENT JOBS CLICK HERE ఎందుకు ఈ పథకం ? వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని రక్షణ మంత్రి అభివర్ణించారు . దీని ద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన
Recent posts

Prime Minister at a function on the occasion of World Environment Day | Daily Jobs

  Prime Minister at a function on the occasion of World Environment Day

Brihadeeswarar Temple History in Telugu | GK | Telugu Jobs Article's

 Brihadeeswarar Temple History in Telugu బృహదీశ్వర టెంప్ల్ ఇ ( పెరువుడైయార్ కోవిల్ ) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని పెరియ కోవిల్, రాజరాజేశ్వర ఆలయం మరియు రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు . ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి మరియు చోళుల కాలంలో ద్రావిడ శిల్పకళకు ఉదాహరణ . చక్రవర్తి రాజ రాజ చోళ I చేత నిర్మించబడింది మరియు 1010 AD లో పూర్తయింది , ఈ ఆలయం 2010 లో 1000 సంవత్సరాల పురాతనమైనది . ఈ ఆలయం "గ్రేట్ లివింగ్ చోళ దేవాలయాలు" అని పిలువబడే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం , మిగిలిన రెండుబృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం మరియు ఐరావతేశ్వర ఆలయం .  ఈ ఆలయం 16వ శతాబ్దంలో జోడించబడిన కోట గోడల మధ్య ఉంది. విమానం (ఆలయ గోపురం) 216 అడుగుల (66 మీ) ఎత్తు మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఆలయం యొక్క కుంభం (పైభాగం లేదా గుబ్బల నిర్మాణం) ఒకే రాతితో చెక్కబడింది మరియు సుమారు 80 టన్నుల బరువు ఉంటుంది . ప్రవేశ ద్వారం వద్ద 16 అడుగుల (4.9 మీ) పొడవు మరియు 13 అడుగుల (4.0 మీ) ఎత్తు ఉన్న ఒకే రాతితో చెక్కబడిన నంది (పవిత్రమైన ఎద్దు)

What is the Largest Contentful Paint Means in Telugu | LCP For Jobs

What is the Largest Contentful Paint ( LCP)

How did autumn begin? | శరదృతువు ఎలా ప్రారంభమైంది ? | Latest Jobs Articles

 శరదృతువు ఎలా ప్రారంభమైంది ? ( How did autumn begin? ) రాజహంసలు పొందిన క్రౌంచపర్వత బిలము గలదై , వరిచేను మరియు గడ్డి సమూహముల పుట్టుకకు కారణము గలదై , యాజ్ఞికులచే చేయబడిన హోమ హవిస్సుతో కూడిన అగ్ని కలిగినదై బాగా ప్రకాశించెడి లక్షీదేవి చేరిన కమలముగలదై మెలకువతో ఉన్న ఆది శేషునిపై పడుకున్న శ్రీమహా విష్ణువు సేవ కొఱకే అన్నట్లుగా వికసించిన ఎఱ్ఱ కలువలతో నిండిన సరస్సుగలదై శరధృతువు ప్రారంభమైనది.  శరదృతువులో ప్రకృతి ఎలా కన్పడింది ? ( What did nature look like in the fall?) శరదృతువులోని మేఘాలు ఎలా ఉన్నాయి ? - శరత్కాలమనెడి స్త్రీ ఈ భూమికి ( దేవలోకం వలె ) అమృత సమానత్వాన్ని చేకూర్చుటకై, వర్షాకాలపు మబ్బులు వీడిన తర్వాత ఎక్కువగా కాసె ఎండును ; వికసించిన తెల్లతామరల, ఎర్రకలువల యొక్క పుప్పొడిని చెఱువులలోని అలలపై కలుగజేస్తూ అచటి నీటి కాలుష్యాన్ని పోగొట్టుచున్నదా ?  అన్నట్లు అందాన్ని చూకూరుస్తుందని కవి వర్ణిస్తాడు . How are the autumn clouds?        The woman of autumn dries up most of the case after the monsoon clouds have parted, in order to add ambrosial equality to this earth (like heaven);  Is the pollen of

SRI RAMA NAVAMI CHARITRA IN TELUGU | For Endowment Jobs

  శ్రీ రామ నవమి చరిత్ర SRI RAMA NAVAMI CHARITRA IN TELUGU ప్రాముఖ్యత : రాముడి పుట్టినరోజు, రామాసీతా పెళ్లిరోజు ముగింపు : చైత్ర నవమి, చైత్ర మాసంలోని 9వ రోజు ఉత్సవాలు : 1 - 10 రోజులు ఆవృత్తి : సంవత్సరం శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో